Portrait of Chiranjeevi
Pen on paper 8.5" x 11"
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులౌతారు" అన్న మాటలకి నిలువెత్తు నిదర్శనం "చిరంజీవి". ఏ రంగంలో అయినా రాణించాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు, కృషీ, పట్టుదలతోబాటు క్రమశిక్షణ కూడా అవసరం. ఇవన్నీ కూడగట్టుకుని ఒక్కొక్క మెట్టూ ఎక్కి శిఖరం చేరిన "చిరంజీవి".
"చిరంజీవి చిరంజీవ!"
"ఎక్కిన ప్రతి మెట్టు గుర్తున్నపుడే శిఖరం పై విలువ." ~ గిరిధర్ పొట్టేపాళెం
~~~ *** ~~~
No comments:
Post a Comment